తెలంగాణ

telangana

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..

By

Published : Jun 11, 2022, 10:39 AM IST

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53,400గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,570గా ఉంది.

Gold Price Today
Gold Price Today

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.800కు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.53,400 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.850 మేర పెరిగింది. ప్రస్తుతం రూ.63,570గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,400గా ఉంది. కిలో వెండి ధర రూ.63,570 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,400గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,570గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,400గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,570వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,570వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..అంతర్జాతీయంగా స్పాట్​ గోల్డ్​ ధర కూడా పెరిగింది. ఔన్సు బంగారం 18.71 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 22 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా..పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

Cryptocurrency Price in India: క్రిప్టోకరెన్సీల్లో.. బిట్​కాయిన్​ విలువ పెరిగింది. ప్రస్తుతం రూ. 24,13,816 వద్ద ఉంది. ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ మొదలైన ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,13,816
ఇథీరియం రూ.1,37,902
టెథర్ రూ.82.68
బినాన్స్​ కాయిన్ రూ.23,858
యూఎస్​డీ కాయిన్ రూ.82.77

ఇవీ చదవండి:భవిష్యత్​ అవసరాలు తీర్చేలా పన్ను ఆదా.. వీటిల్లో ఇన్వెస్ట్​ చేస్తే!

వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. మరి పెట్టుబడుల సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details