Prathidwani: కొవిడ్‌ నిబంధనలతో పరీక్షల నిర్వహణలో మార్పులొచ్చాయా?

By

Published : Apr 15, 2022, 10:08 PM IST

thumbnail

Prathidwani: రెండేళ్ల విరామం తర్వాత తొలిసారి పదోతరగతి, ఇంటర్మీడియేట్‌ వార్షిక పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అరకొరగా సాగిన ఆన్‌లైన్‌ విద్యాభ్యాసం, సిలబస్‌ కుదింపు... పిల్లల అభ్యసన ప్రమాణాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ పరిణామాల అనంతరం జరుగనున్న వార్షిక పరీక్షలు... విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు వార్షిక పరీక్షలు ఎలా సిద్ధం కావాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.