భూవివాదం.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. గొడ్డలి, కర్రలతో దాడి

By

Published : Jul 6, 2022, 12:23 PM IST

thumbnail

Land Dispute: బిహార్​లోని గోపాల్​గంజ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. గత కొన్నేళ్లుగా ఉన్న భూవివాదాల కారణంగా ఒక వ్యక్తిని స్థానికంగా నివసిస్తున్న ఓ కుటుంబ సభ్యులంతా కలిసి చుట్టుముట్టి కర్రలతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా గొడ్డలితో గాయపరిచారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వ్యక్తిని హృదయ్​రామ్​గా గుర్తించారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.