మునుగోడు చుట్టూ రాష్ట్ర రాజకీయం.. ఉపఎన్నిక ఎవరికి ఎంత ప్రతిష్ఠాత్మకం?

By

Published : Aug 4, 2022, 9:26 PM IST

thumbnail

Prathidhwani: కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలన్ని మునుగోడుపైనే కేంద్రీకృతమయ్యాయి. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు. భాజపాలో చేరటం దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తోంది. ఉపఎన్నిక కూడా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్ని సమాయత్తమవుతున్నాయి. ఈ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండబోతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏ పార్టీ ఏవిధంగా సిద్ధమవుతోంది..? అన్న అంశంపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.