రైలు ఇంజిన్​పైకి 100 మంది.. పండుగని..

By

Published : Aug 12, 2022, 11:17 AM IST

thumbnail

రైలు ఇంజిన్​పై ఒకేసారి దాదాపు 100 మంది ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇంత మంది ఒకేసారి ఇంజిన్​పైకి ఎందుకు ఎక్కారు? వీరంతా అలానే ఎక్కడికైనా వెళ్తున్నారా? అని నెట్టింట చర్చ జరిగింది. అయితే.. ఈ వీడియో ఉత్తర్​ప్రదేశ్​ బలియా రైల్వే స్టేషన్​లో తీసినది. దగ్గర్లో జరుగుతున్న మహావీర్ జెండా ఉత్సవాన్ని చూసేందుకు వారంతా ఇలా ఆగి ఉన్న ఇంజిన్​పై ఎక్కారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.