ప్రతిధ్వని: పతనమవుతోన్న వృద్ధి రేటు... ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం

By

Published : Oct 9, 2020, 9:24 PM IST

thumbnail

కొవిడ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.6 శాతం మేర తగ్గనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కరోనా సంక్షోభానికి అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లాక్​డౌన్ భారత్​లోనే అమలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 14 శాతం పెరిగే ప్రమాదముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో పడింది..? ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ ? ఏఏ రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముంది. ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.