హైవేపై ట్యాంకర్​ను ఢీకొన్న ఇన్నోవా కార్​ డ్రైవర్​ సజీవదహనం

By

Published : Dec 1, 2022, 10:59 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

రాజస్థాన్​లోని జోధ్‌పుర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ట్యాంకర్​ను ఓ ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారు​లో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ బయటకు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల వాహనంలోనే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.