కరెంట్ వైర్లలో చిక్కుకున్న కారు తాళం తీస్తూ ఒకరు మృతి

By

Published : Nov 2, 2022, 5:17 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

thumbnail

కరెంట్ షాక్ తగిలి మల్లప్ప అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. ఇంటి ముందున్న కరెంట్ వైర్లలో చిక్కుకున్న కారు తాళాన్ని తీసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. తాళాన్ని ఇల్లు తుడిచే కర్రతో తీయబోయిన మల్లప్ప షాక్​తో అక్కడికక్కడే మరణించాడు. ఉదయగిరి లేఅవుట్​లో నివాసం ఉంటున్న మల్లప్ప స్టాఫ్​ నర్స్​గా పనిచేస్తున్నాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.