చెన్నై విమానాశ్రయంలో జిన్​పింగ్​కు ఘనస్వాగతం

By

Published : Oct 11, 2019, 2:56 PM IST

Updated : Oct 11, 2019, 3:21 PM IST

thumbnail

రెండు రోజుల భారత పర్యటన కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్​ పురోహిత్‌, సీఎం పళనిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారుల వేద మంత్రాల నడుమ జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం లభించింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.

Last Updated : Oct 11, 2019, 3:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.