యూపీ పీఠం కోసం 'మోదీ గుడి'లో మహామృత్యుంజయ జపం

By

Published : Feb 2, 2022, 5:35 PM IST

thumbnail

Priest Prayers PM Modi Statue: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో భాజపా సంపూర్ణ ఆధిక్యం సాధించి, మళ్లీ అధికారం చేపట్టాలని ప్రార్థిస్తూ కౌశాంబి జిల్లా భగవాన్​పుర్​లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పురాతన శివాలయంలోని నరేంద్ర మోదీ విగ్రహం వద్ద నిత్యం మహామృత్యుంజయ మంత్రం జపిస్తున్నారు. మోదీకి వీరాభిమాని అయిన బ్రిజేంద్ర నారాయణ్ మిశ్రా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2014 జనవరి 21న శివాలయంలో మోదీ విగ్రహం పెట్టగా.. 2017 ఎన్నికల్లోనూ భాజపా విజయం కోసం ఇదే తరహా పూజలు చేశారు మిశ్రా.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.