భారీవర్షాల కారణంగా అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్ పపునాళా ప్రాంతంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షం ధాటికి రోడ్డు కూలిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.
భారీవర్షాల కారణంగా అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఈటానగర్ పపునాళా ప్రాంతంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీ వర్షం ధాటికి రోడ్డు కూలిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.