ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- 80 దుకాణాలు దగ్ధం

By

Published : Mar 17, 2021, 11:35 AM IST

thumbnail

ముంబయి మలాద్ ఈస్ట్​​లోని ఓ కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడడం వల్ల సమీపంలోని 80 దుకాణాలు దగ్ధమయ్యాయి. అయితే.. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టమేమి జరగలేదని అగ్నిమాపక సిబ్బంది పేర్కొంది. గంటలపాటు శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.