భారత్​-పాక్​ సరిహద్దులో 'బీటింగ్​ రీట్రీట్'​ వేడుకలు

By

Published : Jan 26, 2022, 8:31 PM IST

thumbnail

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్​, అమృత్​సర్​ సమీపంలోని భారత్​-పాక్​ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘాలో ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు నిర్వహించారు. ఇరు దేశాల సైనికులు కవాతులో పాల్గొన్నారు. విన్యాసాలు ప్రదర్శించారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడుకులను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.