ETV Bharat / state

'కార్మికుల సమస్యలు పరిష్కరించండి'

author img

By

Published : Jul 8, 2019, 5:47 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

CITU ACTIVISTS PROTEST IN FRONT OF COLLECTORATE

గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు రూ. 8500 వేల వేతనాన్ని ప్రకటించినా... ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే... భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు.

'కార్మికుల సమస్యలు పరిష్కరించండి'

ఇవీ చూడండి: కాళేశ్వరంలో పరుగులు పెడుతున్న గోదారమ్మ

Intro:TG_SRD_56_08_GP_KARMIKULA_DARNA_VO_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో జిల్లా కు చెందిన పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు 8500వేల రూపాయల వేతనాన్ని ప్రకటించిన.. దానిని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. జిల్లా నాయకులు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి.. వారికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే... భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు.


Body:విజువల్


Conclusion:నోట్: ఈ వార్త వాయిస్ ఓవర్ ద్వారా ఇచ్చాను. గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.