ETV Bharat / state

'రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి'

author img

By

Published : Aug 17, 2019, 1:19 PM IST

ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని రాజన్న సిరిసిల్లలోని పోతుగల్​లో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

'రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి'

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం రైతు రుణ మాఫీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలు అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

'రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి'

ఇవీ చూడండి: గూగుల్ ప్లే స్టోర్​లో సాహో వీడియో గేమ్​

Intro:TG_KRN_61_17_SRCL_RAITHULA DHARNA_AVB_G1_TS10040.

( )రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద రైతులు ప్రభుత్వం రైతు రుణ మాఫీ ని వెంటనే అమలుచేయాలని కోరుతూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సహకార సంఘాలు అక్రమ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ నీ వెంటనే అమలు చేయాలని వారు కోరారు.

బైట్: ఏళ్ల బాల్ రెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్తాబాద్.

దేవేందర్, సిరిసిల్ల. 9490525855, 8008552593.Body:SrclConclusion:రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ లో రైతుల రాస్తారోకో ధర్నా.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.