ETV Bharat / state

మద్యం దొరకలేదనే మానసిక ఒత్తిడితో మృతి

author img

By

Published : Mar 31, 2020, 3:09 PM IST

మద్యం దొరకలేదనే మానసిక ఒత్తిడి ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మత్తుకు బానిసైన రాజు అనే వ్యక్తి ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Liquor Addicted Person Dead
మద్యం దొరకలేదనే మానసిక ఒత్తిడితో మృతి

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట షిరిడి హిల్స్​కు చెందిన రాజు మద్యానికి బానిసయ్యాడు. లాక్​డౌన్​తో మద్యం దుకాణాలన్ని మూసివేసిన తరుణంలో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. రాజు పరిస్థితిని అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులు సురారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇవీ చూడండి: ఈ చిట్కాలతో కరోనా లక్షణాల నుంచి ఉపశమనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.