ETV Bharat / state

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

author img

By

Published : Feb 16, 2020, 11:51 AM IST

road accident in medak koudipalli
రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలో జరిగింది. ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం తునికి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వారిద్దరినీ స్థానికులు నర్సాపూర్​ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

తీవ్రగాయాలైన మహ్మద్ జుబేర్ హుస్సేన్​ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. కౌడిపల్లి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.