జగిత్యాల జిల్లా కోరుట్ల కార్గిల్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఆర్మీ డే ను పురస్కరించుకొని... తెలంగాణ సోషల్ సర్వీస్, మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వత్తుల ప్రదర్శన చేపట్టారు.
జవాన్ల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న సైనికుల సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి: కొలిక్కిరాని చర్చలు- 19న మరోసారి భేటీ!