ETV Bharat / state

'క్యాన్సర్​ను తొలిదశలోనే గుర్తించాలి.. అప్పుడే ప్రాణాంతకం కాదు..'

author img

By

Published : Oct 30, 2022, 11:39 AM IST

Updated : Oct 30, 2022, 12:04 PM IST

Chiranjeevi attended the cancer awareness
Chiranjeevi attended the cancer awareness

Chiranjeevi attended the cancer awareness: మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుమారు 40వేల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. క్యాన్సర్​ను తొలి దశలోనే గుర్తించటం వల్ల ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

Chiranjeevi attended the cancer awareness: క్యాన్సర్​ను తొలి దశలోనే గుర్తించటం వల్ల ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించాలని చిరంజీవి కోరారు. ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్ మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో క్యాన్సర్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అతిథులుగా మల్లారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా పెద్దఎత్తున విధ్యార్థులు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

క్యాన్సర్​ను తొలిదశలో గుర్తించాలి : చిరంజీవి

ఇవీ చదవండి:

Last Updated :Oct 30, 2022, 12:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.