ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని... రానున్న రోజుల్లో మరిన్ని విద్యా సంస్థలు నెలకొల్పే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఓసీమమ్ విద్యాసంస్థల చైర్మన్ సీఎం ప్రకాష్ రావు తెలిపారు. పిల్లల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాలల్లో నూతన విద్యాబోధన పద్ధతులు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
పిల్లలు ఆటాపాటలతో హోరెత్తించారు. నృత్యాలతో అందర్నీ ఆకట్టుకున్నారు.
ఇదీ చూడండి: ఆ వార్తలు అబద్ధం.. డేటింగ్పై సారా క్లారిటీ