ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 180/4

author img

By

Published : Jan 9, 2021, 7:25 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది టీమ్ఇండియా. ప్రస్తుతం మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

IND vs AUS
భారత్-ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో కుదురుగా బ్యాటింగ్ చేస్తోంది టీమ్ఇండియా. ఓవర్​నైట్ స్కోర్ 96/2తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 180 పరుగులతో నిలిచింది. పుజారా (42), పంత్ (29) క్రీజులు ఉన్నారు. ఆసీస్ కంటే ఇంకా 158 పరుగులు వెనకబడి ఉంది రహానె సేన.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.