ETV Bharat / sitara

సుధీర్​కు రష్మీ ఫోన్.. ఇంట్లో ఎవరూ లేరంటూ!

author img

By

Published : Jul 15, 2021, 4:45 PM IST

Dhee latest promo, sudigali sudheer rashmi
సుధీర్ రష్మీ

ఇంట్లో ఎవరూ లేరని రష్మీ.. సుడిగాలి సుధీర్​కు ఫోన్ చేసింది. ఇలా తనకు ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని పంచ్​ వేసి నవ్వులు పూయిస్తున్నాడు సుధీర్. ఇదంతా 'ఢీ' షోలో జరిగింది.

'ఢీ: కింగ్స్ vs క్వీన్స్' డ్యాన్స్ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో అలరిస్తోంది. 'వెంకీ' సినిమాలో 'గోంగూర తోటకాడ' సాంగ్​కు వేసిన స్టెప్ప్పులు అలరించాయి. అలానే 'వోయ్ రాజు కన్నుల్లో నువ్వే' పాటకు జహంగీర్​తో కలిసి సుధీర్​, రష్మీ దుమ్ములేపారు.

ఇంట్లో ఎవరూ లేరని ఫోన్ చేసిన రష్మీకి సుడిగాలి సుధీర్ అదిరిపోయే పంచ్​ వేశాడు. దీపిక కూడా ఆదికి ఫోన్ చేయగా, అతడి చెప్పిన మాటలకు జడ్జిలతో పాటు యాంకర్ ప్రదీప్​ కూడా తెగ నవ్వాడు. ఇలా ఆద్యంతం వినోదంగా సాగిపోయిన ప్రోమో.. జులై 21న ఈటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్​పై ఆసక్తి రేకెత్తిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.