ETV Bharat / crime

ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

author img

By

Published : Feb 26, 2021, 5:02 AM IST

ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి చౌరస్తా వద్ద జరిగింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.