గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎన్కేపల్లి చౌరస్తా వద్ద జరిగింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. వ్యక్తి మృతి