ETV Bharat / city

రాష్ట్రంలో మరో 157 కరోనా కేసులు, ఒకరు మృతి

author img

By

Published : Feb 10, 2021, 10:54 AM IST

తెలంగాణలో కొవిడ్ ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. రాష్ట్రంలో తాజాగా మరో 157 కరోనా కేసులు నమోదవ్వగా వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు.

corona cases and deaths in telangana today
రాష్ట్రంలో మరో 157 కరోనా కేసులు

తెలంగాణలో తాజాగా మరో 157 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ సోకి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,95,988 కరోనా కేసులు నమోదవ్వగా.. 1,163 మంది మరణించారు.

కరోనా నుంచి మరో 163 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 2,92,578కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,797 కొవిడ్ యాక్టివ్ కేసులుండగా.. 729 మంది హోంఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 27 మందికి మహమ్మారి సోకింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.