ETV Bharat / business

హైదరాబాద్ విజయవాడలో పెరిగిన బంగారం ధర

author img

By

Published : Aug 13, 2022, 12:38 PM IST

gold-rate-today-
gold-rate-today-

Gold Rate Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.250 పెరిగి రూ.54,400 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.వెయ్యి పెరిగి.. రూ.61,000 వద్ద కదలాడుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,400గా ఉంది. కిలో వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.61,000గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.61,000 వేల వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,802 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 20.83 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు:
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ రూ.60,498 పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.20,77,383 పలుకుతోంది. ఇథీరియంతో పాటు పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.20,77,383
ఇథీరియంరూ.1,69,562
టెథర్రూ.83.68
బినాన్స్​ కాయిన్రూ.27,645
యూఎస్​డీ కాయిన్రూ.84.19
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.