ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా..

author img

By

Published : Jul 16, 2022, 11:31 AM IST

gold price today
బంగారం ధర

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర మాత్రం పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.30 తగ్గి.. ప్రస్తుతం రూ.51,980 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.830 పెరిగి.. రూ.56,860 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..

• Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. కిలో వెండి ధర రూ.56,860 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,860గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,860 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,980గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,860 వద్ద కొనసాగుతోంది.
స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..: అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,707 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 18.75 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ: బిట్​కాయిన్ విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,98,000 పలుకుతోంది. ఇతర క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నయో చూద్దాం.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.16,98,000
ఇథీరియం రూ.99,650
టెథర్ రూ.82.39
బినాన్స్​ కాయిన్ రూ.19,548
యూఎస్​డీ కాయిన్ రూ.83.33

ఇవీ చదవండి: పెరిగిన విదేశీ డిపాజిట్​ రేట్లు.. రూపాయి పతనానికి చెక్​ పెట్టే దిశగా..

ఎస్​బీఐ రుణాలు మరింత భారం.. వడ్డీ రేట్లు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.