ETV Bharat / business

Gold Rate Today: పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Sep 15, 2021, 9:36 AM IST

today gold rate
ఈరోజు బంగారం ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర బుధవారం స్వల్పంగా పెరిగింది. మరోవైపు.. వెండి ధర కూడా పెరిగింది. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధర(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే బుధవారం పెరిగింది. వెండి (Silver price today) ధర కూడా రూ.337 వరకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.350 వరకు పెరిగి రూ.48,830కు చేరింది. కేజీ వెండి ధర రూ.65,027 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,830గా ఉంది. కిలో వెండి ధర రూ.65,027 వద్ద ఉంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,830గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,027గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1804.25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.78 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  1. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  3. గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇదీ చదవండి: జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్​, డీజిల్! శుక్రవారం నిర్ణయం!!

ఇదీ చదవండి: పెరిగిన టోకు ద్రవ్యోల్బణం- ఐదో నెలా రెండంకెలపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.