ETV Bharat / business

Gold Rate today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..

author img

By

Published : Aug 21, 2021, 9:12 AM IST

GOLD RATES
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధర (Gold Rate Today) స్వల్పంగా పెరిగింది. వివిధ నగరాల్లో పసిడి రేట్లు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60 వరకు పెరిగింది. కిలో వెండి ధర రూ. 290 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో(Gold Price in Hyderabad) పది గ్రాముల పసిడి ధర రూ.48,718‬గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,957 పలుకుతోంది.
  • విజయవాడలో (Gold Price in VIJAYAWADA) పది గ్రాముల పసిడి ధర రూ.48,718‬గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,957 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో(Gold Price in Vizag) పది గ్రాముల పసిడి ధర రూ.48,718గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,957 పలుకుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,778 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.22 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  1. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర 31పైసలు పెరిగి రూ.105.89, డీజిల్ ధర లీటరుకు 3 పైసలు తగ్గి రూ.97.39గా ఉంది.
  2. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర రూ.106.86గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర 19 పైసలు తగ్గి రూ.97.89కు చేరింది.
  3. గుంటూరులో పెట్రోల్ ధర రూ.108.08, డీజిల్​ లీటర్​పై 19 పైసలు తగ్గి రూ.99.07కు దిగొచ్చింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.