Up Accident: ఉత్తర్ప్రదేశ్ మథుర జిల్లాలో రెండు బైక్లు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
వేగంగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయని స్థానిక ఎస్పీ తెలిపారు. మృతుల్ని పప్పు చౌదరి(25), పింటు(22), సోను(29)లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్.. గన్తో బెదిరించి గ్యాంగ్ రేప్