ETV Bharat / bharat

అడవుల్లో దూసుకెళ్లే 'ఈ-బైక్​'.. సోలార్ ఎనర్జీతో ఛార్జింగ్!

author img

By

Published : Nov 21, 2021, 3:25 PM IST

Updated : Nov 21, 2021, 4:30 PM IST

అటవీ శాఖ సిబ్బంది కోసం సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ను రూపొందించారు(e bike for forest officials) కర్ణాటకలోని ఎన్​ఐటీ విద్యార్థులు. నిత్యం అడవుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఈ బైక్​ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

nit karnataka innovation, ఈబైకు
ఈ బైకు

అడవుల్లో దూసుకెళ్లే 'ఈ-బైక్​'.. సోలార్ ఎనర్జీతో ఛార్జింగ్!

కర్ణాటకలోని నేషనల్‌ ఇన్​స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్​ఐటీ)కి చెందిన విద్యార్థులు.. సౌరశక్తితో నడిచే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు(new e bike). ప్రత్యేకంగా.. అటవీ శాఖ సిబ్బంది కోసం ఈ బైక్‌ను తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు.

nit karnataka, సరికొత్త ఈ బైక్​
విద్యార్థులు రూపొందించిన ఈ బైక్​

సౌరశక్తితో రీఛార్జ్‌ అయ్యే విధంగా ఈ వాహనంలో బ్యాటరీలను అమర్చినట్లు విద్యార్థులు చెప్పారు. అటవీశాఖ సిబ్బంది ఉపయోగించే.. వాకీటాకీలు, మొబైల్స్‌, ఇతర జీపీఎస్​ పరికరాలను రీఛార్జ్‌ చేసుకునే విధంగా ఈ బైక్‌లో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు(nit karnataka innovation). బైక్‌కు అమర్చిన హెడ్‌లైట్‌ను.. అవసరమైన సమయాల్లో వాహనం నుంచి వేరుచేసి, టార్చ్‌లైట్‌గా వాడుకునే సౌలభ్యం కల్పించారు.

nit karnataka, సరికొత్త ఈ బైక్​
ఈ బైక్​
nit karnataka, సరికొత్త ఈ బైక్​
ఈ బైక్​

నిత్యం అడవుల్లో విధులు నిర్వహించే అటవీశాఖ ఉద్యోగులకు.. ఈ బైక్‌ ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు.

nit karnataka, సరికొత్త ఈ బైక్​
విద్యార్థులతో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పృథ్వీరాజ్​

ఇదీ చూడండి:- వరద ఉద్ధృతిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!

Last Updated :Nov 21, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.