ETV Bharat / bharat

రాజస్థాన్​లో రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి

author img

By

Published : Dec 12, 2020, 10:21 PM IST

Updated : Dec 13, 2020, 2:41 AM IST

Rajasthan: 10 dead after two vehicles collided with each other in Chittorgarh
రాజస్థాన్​లో రోడ్డు ప్రమాదం- 10 మంది మృతి

02:37 December 13

రాజస్థాన్ చిత్తోర్​గఢ్​ జిల్లాలో శనివారం రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

22:18 December 12

రాజస్థాన్​లోని చిత్తోర్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.

Last Updated :Dec 13, 2020, 2:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.