ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. వైసీపీ ఎంపీ రఘురామకు ఊరట..

author img

By

Published : Nov 29, 2022, 9:19 AM IST

Updated : Nov 29, 2022, 9:27 AM IST

వైసీపీ ఎంపీ రఘురామ
వైసీపీ ఎంపీ రఘురామ

ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకు తెలంగాణ సిట్​ ఊరట ఇచ్చింది. ముందుగా ఈ రోజు విచారణకు రావాల్సిదింగా నోటీసులు ఇచ్చిన సిట్.. అనంతరం నేడు​ విచారణకు అవసరం లేదని చెప్పింది.

ఎమ్మెల్యేలకు ఎర కేసులో వైసీపీ ఎంపీ రఘురామకు తెలంగాణ సిట్​ ఊరట ఇచ్చింది. ముందుగా ఈ రోజు విచారణకు రావాల్సిదింగా నోటీసులు ఇచ్చిన సిట్.. అనంతరం నేడు​ విచారణకు అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు రఘురామకు విచారణాధికారి ఏసీపీ గంగాధర్​ మెయిల్​ ద్వారా సందేశం పంపారు. విచారణకు ఎప్పుడు రావాలో ముందుగా సమాచారం ఇస్తామని అందులో వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 29, 2022, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.