విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడ దివీస్ లేబొరేటరీస్ ఉద్యోగులు స్వచ్చందంగా వలస కూలీలకు అల్పాహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
తగరపువలస జాతీయ రహదారి సంగివలస వద్ద కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు, వివిధ వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్తున్న వారికి... అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనాలను అందజేశారు.
ఇదీ చదవండి: