ETV Bharat / bharat

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

author img

By

Published : May 19, 2020, 9:01 AM IST

Updated : May 19, 2020, 12:23 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 134 మంది వైరస్​ బారిన పడి మరణించారు. కొత్తగా 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,01,139 చేరింది.

india corona virus latest updates
భారత్​లో లక్ష దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు లక్ష దాటాయి. గడచిన 24 గంటల్లో దేశంలో 4,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 134 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.

Corona cases crossing one lakh in India
కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

రాష్ట్రాల వారీగా

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్​సైట్ ప్రకారం, కొత్తగా నమోదైన 134 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 51, గుజరాత్​- 35, ఉత్తర్​ప్రదేశ్​- 14, దిల్లీ- 8, రాజస్థాన్​- 7, బంగాల్​- 6, మధ్యప్రదేశ్​- 4, తమిళనాడు- 3, పంజాబ్​- 2, జమ్ము కశ్మీర్​- 2, బిహార్​- 1, తెలంగాణ- 1 చొప్పున నమోదయ్యాయి.

కరోనా పంజా: దేశంలో లక్ష దాటిన కేసులు

ఇదీ చూడండి: కరోనా పేరుతో కార్మిక చట్టాలకు కత్తెర!

Last Updated : May 19, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.