అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలోని మందలపల్లి సుగాలి తండాలో పోలీసులు దాడులు చేశారు. నాటు సారా తయారీకి సిద్దంగా ఉన్న 1100 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: