ETV Bharat / city

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

author img

By

Published : Aug 17, 2020, 12:32 PM IST

Supreme Court
సుప్రీంకోర్టు

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్​ను వేరే ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే బదిలీ చేశారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం వేసిన స్టే వెకేషన్ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే బదిలీ చేశారు. మరో ధర్మాసనంలో త్వరలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు రానుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ఇవీ చదవండి: ఏపీ ప్రభుత్వం ఫోన్లు ట్యాపింగ్​ చేస్తోంది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.