తెలంగాణ

telangana

శ్రీకృష్ణుడికి నైవేద్యంగా 812 రకాల పిండి వంటలు

By

Published : Dec 5, 2022, 10:37 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

భంజన్​ ద్వాదశి సందర్భంగా పూరీలోని గురువిహార్​ మఠంలో శ్రీకృష్ణుడికి 812 రకాల ప్రసాదాలను నివేదించారు. అధిక సంఖ్యలో భక్తుల విచ్చేసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 812 రకాల ప్రసాదాలను 20 కట్టెల పొయ్యిలపై తయారు చేసినట్లు మఠం నిర్వాహకులు తెలిపారు. ఏటా భంజన్​ ద్వాదశి నాడు స్వామివారికి 500 రకాల ప్రసాదాలను సమర్పిస్తామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రసాదాలను నివేదించామని పేర్కొన్నారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి యశోద అనేక రకాల వంటకాలు పెట్టేదని, ఆ సంప్రదాయాన్ని కొనిసాగించేందుకు ప్రతీ సంవత్సం ఈ వేడుకను జరుపుకుంటున్నామని చెప్పారు.
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details