తెలంగాణ

telangana

చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం!

By

Published : Feb 7, 2021, 5:06 PM IST

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

A man was hanged in Sadashivpeta in Sangareddy district
చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం!

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విషాదం నెలకొంది. మోమిన్​పేట వెళ్లే దారిలో ఓ చెట్టుకు ఇలియాస్ అనే వ్యక్తి ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details