తెలంగాణ

telangana

పండగ వేళ పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఇలా..

By

Published : Jan 15, 2022, 12:52 PM IST

Gold Price Today: భారత్​లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.49వేలకు పైగా ఉంది. కిలో వెండి ధర రూ.65వేల వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold
బంగారం ధరలు

Gold Price Today: దేశంలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర శనివారం రూ.49వేల పైన కొనసాగుతోంది. వెండి ధర 60వేలకుపైన ఉంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: 10 గ్రాముల బంగారం ధర రూ.49,540గా ఉంది. కిలో వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,100గా వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49,100గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,500 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఫలితంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,817 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.98 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో శనివారం ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చూడండి:6 Airbags: 'ఆ కార్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు తప్పనిసరి'

ABOUT THE AUTHOR

...view details