దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అర్హత గల వారంతా కరోనా టీకా తీసుకోవాలని కోరారు.
మార్చి4న ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు కేజ్రీవాల్.