రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణిస్తుండగానే ఇంజిన్​లో మంటలు

By

Published : Jul 3, 2022, 12:00 PM IST

thumbnail

Train caught Fire Bihar: బిహార్‌లో ఓ డీఎంయూ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. రైలు రక్సౌల్‌ నుంచి నర్‌కాంతియాగంజ్‌ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఇంజిన్‌లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. భేల్వా రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఇతర బోగీలకు మంటలు.. వ్యాపించకపోవటం వల్ల ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులందిరినీ కిందకి దింపి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.