అసోంను ముంచెత్తిన వరదలు.. 57వేల మందికి నరకం!

By

Published : May 16, 2022, 1:13 PM IST

thumbnail

ఈశాన్య రాష్ట్రం అసోంను వరదలు ముంచెత్తాయి. 7 జిల్లాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 15 రెవెన్యూ డివిజన్లు 222 గ్రామాల్లోని 57వేల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. నదులు పొంగిపొర్లటం వల్ల వందలాది ఇళ్లు నీట మునిగాయి. వరదల కారణంగా ప్రజలతో పాటు పశువులకూ కష్టాలు ఎదురయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాక్​లు ధ్వంసమై వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.