శ్రీరామనవమి స్పెషల్.. ఆకట్టుకుంటున్న అయోధ్య రాముడి సైకత శిల్పం

By

Published : Apr 10, 2022, 11:33 AM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

Sudarsan Pattnaik Sand Art: శ్రీరామనవమి సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ అయోధ్య రామమందిరం నేపథ్యంలో ఆరు అడుగుల ఎత్తైన శిల్పాన్ని రూపొందించారు. రామమందిరం ముందు ధనస్సు చేతపట్టి ఉన్నట్లు ఉన్న శ్రీరాముడి శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు సుదర్శన్​ పట్నాయక్​ తెలిపారు.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.