ఓటమి చాలా నేర్పింది.. గెలుపు బాట చూపింది: సింధు

By

Published : Feb 16, 2020, 10:51 AM IST

Updated : Mar 1, 2020, 12:22 PM IST

thumbnail

భారత్​ను ఎన్నో ఏళ్లు ఊరించిన ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ స్వర్ణాన్ని గతేడాది అందుకుని చరిత్ర సృష్టించింది తెలుగుతేజం పీవీ సింధు. భారత బ్యాడ్మింటన్ క్వీన్​గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్​షట్లర్​.. ప్రస్తుతం ఒలింపిక్స్​ సన్నాహాల్లో ఉంది. ఇటీవల తన తండ్రి రమణతో కలిసి 'ఈటీవీ భారత్'​ను సందర్శించిన ఆమె... పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Last Updated : Mar 1, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.