పార్క్​ను దత్తత తీసుకున్న హీరో శర్వానంద్

By

Published : Jul 14, 2020, 11:04 AM IST

thumbnail

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమంలో భాగంగా హీరో శర్వానంద్ మొక్కలు నాటారు. తన ఇంటి పక్కనున్న జీహెచ్ఎంసీ పార్కును దత్తత తీసుకుని మొక్కల రక్షణ బాధ్యతతో పాటు వాకింగ్ ట్రాక్, అభివృద్ధి ఏర్పాట్లను సొంత డబ్బులతో చేపడతానని హమీ ఇచ్చారు. ఈ ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటాలని మరో నలుగురికి సవాల్ విసిరారు.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.