కంటైనర్​ను ఢీకొట్టి డీజిల్​ ట్యాంకర్ బోల్తా.. ముగ్గురు సజీవ దహనం​?

By

Published : Mar 20, 2022, 7:10 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

thumbnail

Road Accident: రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​ జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భదేసర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఉదయ్​పుర్​ సమీపంలో ఓ డీజిల్​ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న కంటైనర్​ను ఢీకొట్టి బోల్తా పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. రెండు వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైనట్లు పోలీసులు తెలిపారు. వాహనాల్లో రెండు అస్థిపంజరాలు లభించినట్లు చెప్పారు.

Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.