పంచ్​గంగా ఉద్ధృతి- లోతట్టు ప్రాంతాలు జలమయం

By

Published : Jul 23, 2021, 11:55 AM IST

thumbnail

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. కొల్హాపుర్​ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో గురువారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరద నీరు చేరటం వల్ల పంచ్​గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.