వివేకుడి సైకత శిల్పం- నవభారతానికి ఉక్కు సంకల్పం

By

Published : Jan 12, 2021, 12:21 PM IST

thumbnail

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. ఒడిశా పూరీ బీచ్ తీరంలో వివేకానందుని సైకత శిల్పాన్ని రూపొందించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటాన్ని గీసి.. 'నవభారత నిర్మాణం కోసం యువతకు పిలుపు'నిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.