మోదీకి సైకత శిల్పంతో శుభాకాంక్షలు

By

Published : Sep 17, 2020, 8:58 AM IST

thumbnail

ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా తనదైన రీతిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్​ పట్నాయక్. ఒడిశా పూరీ సాగర తీరంలో ఇసుకతో మోదీ బొమ్మ రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ప్రధానికి ఉంటాయని...'ఆత్మనిర్భర్​ భారత్ రూపశిల్పి' అంటూ శిల్పంపై సుదర్శన్ రాశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.