లైవ్ వీడియో: సెల్ఫీ సరదాకు నిండు ప్రాణం బలి!
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10205142-thumbnail-3x2-df.jpg)
ఒడిశాలో విషాదకర ఘటన జరిగింది. సుందర్గఢ్లోని రాజ్గంగపుర్కు చెందిన కొందరు మిత్రులు నదీ ఒడ్డుకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటుండగా.. తన మిత్రుడి కారణంగా కాలుజారి ఓ యువతి నీటిలో పడిపోయింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహం.. 22గంటల తర్వాత బయటపడింది. సెల్ఫీ సరదాకు నిండు ప్రాణం బలైన ఈ వీడియో.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Last Updated : Jan 11, 2021, 8:19 PM IST